ఏపీఎస్‌ఆర్టీసీ బంపరాఫర్.. అన్ని బస్సుల్లో టికెట్‌పై 25శాతం రాయితీ

1 year ago 15
APSRTC 25 Percent Offer: ఆంధ్రప్రదేశ్‌లో సీనియర్‌ సిటిజన్లకు ఆర్టీసీ శుభవార్త చెప్పింది. బస్సుల్లో ప్రయాణించే సీనియర్‌ సిటిజన్లకు 25 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపింది. ఏ రాష్ట్రానికి చెందిన వారైనా.. అన్ని ఆర్టీసీ బస్సుల్లో ఈ రాయితీ వర్తిస్తుంది. సీనియర్‌ సిటిజన్లకు 60 ఏళ్ల వయసు పైబడి ఉండాలి.. రాయితీ కోసంఆరు ర‌కాల గుర్తింపు కార్డుల‌ను ప్ర‌క‌టించింది. బస్సుల్లో రాయితీ కోసం ఆధార్‌ కార్డ్‌ ,సీనియర్‌ సిటిజన్‌ ఐడీ, పాన్‌ కార్డ్‌, ఓటర్‌ ఐడీ, పాస్‌పోర్ట్‌, రేషన్‌ కార్డుల్లో ఏదైనా చూపించాల్సి ఉంటుంది.
Read Entire Article