ఏపీఎస్‌ఆర్టీసీ బంపరాఫర్.. టికెట్ ధరలపై 20శాతం రాయితీ, ఈ బస్సుల్లోనే

1 year ago 14
APSRTC Discount In Ac Buses: ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. ఏసీ బస్సుల్లో 20శాతం రాయితీని ప్రకటించింది.. విజయవాడ నుంచి హైదరాబాద్, విజయవాడ నుంచి బెంగళూరు వెళ్లే బస్సుల్లో 20శాతం, 10శాతం ఆయా బస్సుల్ని బట్టి రాయితీని ప్రకటించారు. శీతాకాలం కావడంతో ఆయా ఏసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ తగ్గింది. దీంతో ఆర్టీసీ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏ, ఏ ఏసీ బస్సుల్లో ఆర్టీసీ రాయితీ ప్రకటించిందో చూద్దాం..
Read Entire Article