ఏపీకి కేంద్రం కానుక.. 14 డే కేర్ క్యాన్సర్ కేంద్రాలు

7 months ago 9
దేశంలో క్యాన్సర్ రోగుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2025-26 నాటికి దేశవ్యాప్తంగా 200కు పైగా డే కేర్ క్యాన్సర్ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు 14 కేంద్రాలను కేటాయించింది. అనంతపురం, కర్నూలు, కృష్ణా, విజయనగరం వంటి జిల్లాల్లో ఈ కేంద్రాలు రానున్నాయి. వీటి ద్వారా క్యాన్సర్ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి తెలిపారు.
Read Entire Article