ఏపీకి కేంద్రం తీపికబురు.. లోక్‌సభలో కేంద్రమంత్రుల కీలక ప్రకటన

8 months ago 26
AP Govt Proposes 10 Water Aerodromes: ఆంధ్రప్రదేశ్‌లో పదిచోట్ల వాటర్ ఏరోడ్రోమ్‌లను ఉడాన్ 5.5 పథకం కింద సీ ప్లేన్‌ల సేవలు అందుబాటులోకి రానున్నాయి. విశాఖపట్నంలో 46.23 కిలోమీటర్ల మెట్రోరైలు ప్రాజెక్టు నిర్మాణం కోసం సవరించిన ప్రతిపాదనలు కేంద్రానికి చేరాయి. ముద్ర యోజన కింద ఏపీలో 72.20 లక్షల మందికి రూ.88,750 కోట్ల రుణాలు అందించారు. ఈ మేరకు లోక్‌సభలో కేంద్రమంత్రులు ఏపీ ఎంపీల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
Read Entire Article