ఏపీకి కేంద్రం నుంచి శుభవార్త.. భారీగా నిధులు విడుదల, ఎన్ని వేల కోట్లంటే!

1 year ago 24
Centre Rs 2705 Crore To Polavaram Project: ఏపీకి కేంద్రం నుంచి మరో తీపికబురు అందింది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం మరో రూ.2,705 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ వారంలోనే ఈ నిధులు ప్రాజెక్టు కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బ్యాంకు అకౌంట్‌లో జమకానున్నాయి. మొత్తం ఇప్పటి వరకు రూ.5, 048 కోట్లు అడ్వాన్స్‌గా చెల్లించిన కేంద్రం.
Read Entire Article