ఏపీకి టీడీపీ ఎంపీల భారీ విరాళాలు.. ఏకంగా రూ.కోట్లలో, ఒక్కరోజులో కళ్లు చెదిరే మొత్తం

1 year ago 41
Magunta Sreenivasulu Reddy Flood Victims Donation: ఆంధ్రప్రదేశ్ వరద ప్రభావిత బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఇచ్చిన పిలుపుతో రాష్ట్రవ్యాప్తంగా ఎంతోమంది దాతలు విరాళాలు అందించేందుకు ముందుకొస్తున్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి పెద్ద ఎత్తున విరాళాలు అందిస్తున్నారు. వ్యాపారులు, రైతులు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, పెన్షనర్లు, గృహిణులు తమ వంతుగా బాధితుల కోసం విరాళాలను ఇస్తున్నారు. టీడీపీ ఎంపీలు, నేతలు కూడా తమవంతుగా సాయాన్ని అందజేశారు. చంద్రబాబును కలిసి చెక్కుల్ని అందజేస్తున్నారు.
Read Entire Article