Pm Modi Inaugurates Rs 13429 Crore Works In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్లో రూ. 13,429 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రధాని నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టారు. కర్నూలులో జరిగిన కార్యక్రమంలో భాగంగా పారిశ్రామిక కారిడార్లు, విద్యుత్ ట్రాన్స్మిషన్ వ్యవస్థలు, రైల్వే లైన్లు, రోడ్లు, గ్యాస్ పైప్లైన్లు వంటి పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పన, పారిశ్రామికాభివృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యంగా ఈ పనులు చేపట్టారు.