ఏపీకి బుల్లెట్ రైలు.. ఆ ప్రాంతాల మీదుగా.. చంద్రబాబు నయా ప్లాన్.!

7 months ago 22
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి బుల్లెట్ రైలు ప్రాజెక్టు ప్రస్తావన తీసుకువచ్చారు. 2024 అక్టోబర్ నెలలో చంద్రబాబు ఢిల్లీలో పర్యటించారు. ఈ సందర్భంగా రైల్వే మంత్రితో సమావేశమైన ఆయన బుల్లెట్ రైలు ప్రాజెక్టు ప్రతిపాదన చేశారు. తాజాగా మరోసారి చంద్రబాబు బుల్లెట్ రైలు గురించి ప్రస్తావించారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఏపీ పర్యటన సందర్భంగా అమరావతి, హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలను కలుపుతూ బుల్లెట్ రైళ్లు ఏర్పాటు చేయాలని చంద్రబాబు కోరారు. దీంతో నాలుగు కోట్ల మందికి లబ్ధి కలుగుతుందని వివరించారు.
Read Entire Article