ఏపీకి మరో ప్రతిష్టాత్మక పెట్టుబడి.. దేశంలోనే తొలిసారిగా.. ఆ ప్రాంతం దశ తిరిగినట్టే..

3 months ago 10
ఏపీకి మరో ప్రతిష్టాత్మక పెట్టుబడి రానుంది . అనకాపల్లి జిల్లాలో దేశంలోనే తొలి 6 గిగావాట్ సోలార్ ఇంగోట్ వేఫర్ యూనిట్ ఏర్పాటు కానుంది. రెన్యూ ఎనర్జీ సంస్థ ఈ పెట్టుబడి పెట్టనుంది. విశాఖపట్నంలో జరిగిన సీఐఐ సదస్సులో దీనికి సంబంధించిన ఎంవోయూ కుదరగా.. గురువారం జరిగిన పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. రెన్యూ ఫోటోవోల్టాయిక్స్ సంస్థ రూ.3990 కోట్లతో ఈ యూనిట్ ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా సుమారుగా 1200 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా.
Read Entire Article