ఏపీకి మరో ప్రతిష్టాత్మక సంస్థ.. రూ.30 వేలకోట్ల పెట్టుబడి.. ఆ ప్రాంతానికి మహర్దశ!

5 hours ago 3
ఏపీలో టీడీపీ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత పలు సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో ప్రతిష్టా్త్మక సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు సమాచారం. కళ్యాణి స్టీల్స్ ఏపీలో ప్లాంట్ ఏర్పాటుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది. ఇందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా మూలపేట పద్ద భూములను సైతం ఇటీవల సంస్థ ప్రతినిధులు పరిశీలించారు. రూ.30 వేలకోట్లతో కళ్యాణి స్టీల్స్ ప్లాంట్ ఏర్పాటుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించినట్లు సమాచారం.
Read Entire Article