Rs 8175 Crores Lithium Ion Battery Industry In Anakapalli District: ఏపీకి మరో భారీ పెట్టుబడి వచ్చింది.. రూ.8,175 కోట్లతో లిథియం అయాన్ బ్యాటరీ పరిశ్రమ ఏర్పాటు కానుంది. అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో వారీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనుంది. ఏపీ ప్రభుత్వం 300 ఎకరాలు కేటాయించగా..దాదాపు3 వేల మందికి ఉపాధి దక్కుతుందని చెబుతున్నారు. పరిశ్రమకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.