ఏపీకి మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు.. ఆ రూట్లోనే, కేంద్ర మంత్రి కీలక ప్రకటన

8 months ago 22
ఏపీలో త్వరలో మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. నరసాపురం - చెన్నై వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును త్వరలోనే ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ బుధవారం వెల్లడించారు. నరసాపురం రైల్వేస్టేషన్‌లో జరిగిన కార్యక్రమంలో నరసాపురం - అరుణాచలం ప్రత్యే రైలును భూపతిరాజు శ్రీనివాసవర్మ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ విషయాన్ని వెల్లడించారు.
Read Entire Article