ఏపీకి రూ.172 కోట్లతో మరో కొత్త మాల్ వస్తోంది.. ఆ నగరంలో ఫిక్స్, ఆ జిల్లాకు మహర్దశ

10 months ago 28
Visakhapatnam Unity Mall Foundation May 2nd: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులతో పాటు విశాఖపట్నంలో రూ.172 కోట్లతో యూనిటీ మాల్ నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. మధురవాడలో 5 ఎకరాల్లో నిర్మించనున్న ఈ మాల్‌లో చేనేత, హస్తకళా ఉత్పత్తులు లభిస్తాయి. 2026 నాటికి నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో షాపులు, ఫుడ్ కోర్టులు, థియేటర్లు వంటి అనేక సదుపాయాలు ఉంటాయి.
Read Entire Article