ఏపీకి రూ.95 వేల కోట్ల పరిశ్రమ.. దేశంలోనే అత్యంత ఖరీదైన, ఆ జిల్లాకు మహర్దశ

1 year ago 21
Andhra Pradesh BPCL Refinery Costliest Refinery: ఆంధ్రప్రదేశ్‌లో దేశంలోనే ఖరీదైన ఆయిల్ రిఫైనరీ ఏర్పాటు కాబోతోంది. ఈ మేరకు ఆ సంస్థ డైరెక్టర్ పలు కీలక విషయాలను వెల్లడించారు. ఈ రిఫైనరీకి రూ.95వేల కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశామని.. రాష్ట్రంలోని కోస్తా తీర ప్రాంతంలో దీనని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. బీపీసీఎల్‌కు ఇప్పటికే మూడుచోట్ల రిఫైనరీలు ఉన్నాయని.. ఏపీలో ప్రారంభించబోయే ప్రాజెక్ట్ నాలుగోదని తెలిపారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article