ఏపీకి వర్ష సూచన.. ఆ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు..

4 months ago 16
నైరుతి బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వివరాలు వెల్లడించింది. శుక్రవారం (నవంబర్ 7న) పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కాగా, ఇటీవల మొంథా తుఫాన్ కారణంగా రాష్ట్రంలో రూ. 5,244 కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం అంచనా వేసింది.
Read Entire Article