ఏపీపై ఎండలు, వేడి గాలుల ప్రభావం.. ఈ జిల్లాల ప్రజలకు హెచ్చరికలు, జాగ్రత్తగా ఉండండి

1 year ago 28
Andhra Pradesh High Temperatures: ఏపీలో వాతావరణం మారిపోయింది.. ఓ వైపు ఎండలు, మరో వైపు వేడిగాలులతో జనాలు ఇబ్బందిపడుతున్నారు. ఫిబ్రవరి నుంచే భానుడి ప్రతాపం కనిపిస్తోంది.. మార్చి నెలలోనే ఏకగా 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జనాలు బయటకు రావాలంటనే భయపడాల్సి వస్తోంది.. అలాగే పలు జిల్లాల్లో వేడి గాలులు కూడా వీస్తున్నాయి. మార్చిలోనే పరిస్థితి ఇలా ఉంటే.. ఏప్రిల్, మేలో పరిస్థితి ఏంటని జనాల్లో భయం మొదలైంది.
Read Entire Article