ఏపీలొ 26 జిల్లాలకు ప్రత్యేకంగా ఐఏఎస్ అధికారులు.. ప్రభుత్వ ఉత్తర్వులు, ఎక్కడ ఎవరంటే!

2 years ago 44
AP Govt Appoints 26 Special Officers For Districts: ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో 26 జిల్లాలకు 26 మంది ఐఏఎస్ అధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సంబంధిత హెచ్ఓడీలు, ఆయా జిల్లాల యంత్రాంగంతో సమన్వయం చేసుకుని ప్రభుత్వ కార్యక్రమాల్ని, పథకాల అమలును పర్యవేక్షించాలని ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొంది. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించింది. ఏ జిల్లాకు ఎవరిని నియమించారో.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article