ఏపీలో 10 నుంచి పీజీ వరకు చదివారా.. వెంటనే మీ పేరు నమోదు చేస్కోండి, ఇదే చివరి ఛాన్స్

6 months ago 17
Andhra Pradesh Koushalam: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగ యువతకు ప్రభుత్వం కౌశలం సర్వే నిర్వహిస్తోంది. పదో తరగతి నుంచి పీజీ వరకు విద్యార్హత ఉన్నవారు గ్రామ/వార్డు సచివాలయంలో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ సర్వే ద్వారా నిరుద్యోగులను గుర్తించి నైపుణ్య శిక్షణ, ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. అర్హులైన వారికి టెక్నికల్ ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ సర్వే ఈ నెల 25తో ముగుస్తుంది.
Read Entire Article