ఏపీలో అక్కడ కొత్తగా క్రికెట్ స్టేడియం.. అదనంగా నిధులు కేటాయింపు.. సరికొత్త హంగులతో

11 months ago 9
Tirupati New Cricket Stadium: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. రాష్ట్రంలో క్రీడా మైదానాలపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో రాష్ట్రంలో కొత్త గ్రౌండ్‌లతో పాటుగా ప్రస్తుతం ఉన్నవాటిని విస్తరించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో మరో క్రికెట్ స్టేడియంను శాప్ తమ స్వాధీనంలోకి తీసుకుంది. అక్కడ ఇంట్రగేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను కూడా తీసుకురావాలని భావిస్తోంది. ఈ మేరకు అదనంగా నిధుల్ని కేటాయించారు. ఆ స్టేడియం వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article