ఏపీలో అదానీ సంస్థకు 1200 ఎకరాల భూమి కేటాయింపు

6 months ago 17
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదానీ సంస్థకు కడప జిల్లాలో 1200 ఎకరాల భూమి కేటాయించింది. 250 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టు కోసం ఈ భూమిని 33 ఏళ్ల లీజు ప్రతిపాదికన కేటాయించింది. అయితే ఈ ప్రాజెక్టు 2019లో పూర్తయింది. భూమి లీజుకు సంబంధించి తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. లీజు ఫీజు 2019 నాటి మార్కెట్ విలువ ఆధారంగా నిర్ణయించింది. అలానే ప్రతి ఐదు సంవత్సరాలకు 10శాతం పెరుగుతుందని ఉత్తర్వుల్లో పేర్కొంది.
Read Entire Article