ఏపీలో అన్న క్యాంటీన్లకు యువ పారిశ్రామికవేత్త భారీ విరాళం.. కళ్లు చెదిరే మొత్తంలో చెక్కు

1 year ago 23
Sajja Rohit Rs 1 Crore Donation To Anna Canteens: ఆంధ్రప్రదేశ్‌లో పేదల కడుపు నింపుతున్న అన్న క్యాంటీన్లకు యువ పారిశ్రామికవేత్త సజ్జా రోహిత్‌ రూ.కోటి విరాళం అందించారు. అంతేకాదు కపిలేశ్వరపురం మాతృభూమి శ్రేయో సంఘం ప్రతినిధి కె.రామ్మోహనరావు రూ.5.4 లక్షల విరాళం చెక్కుల్ని సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేశారు. అలాగే, వరద బాధితుల సహాయార్థం.. ఎస్‌కే విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ జి.వెంకటనాయుడు, సిబ్బంది కలిసి రూ.17.34 లక్షలు, కుప్పం నియోజకవర్గ తెదేపా నేత గౌరివాని శ్రీనివాసులు రూ.14.36 లక్షల విరాళం చెక్కుల్ని ఇచ్చారు.
Read Entire Article