ఏపీలో ఆ ఖైదీలందరికి శుభవార్త.. త్వరలోనే జైలు నుంచి విడుదల, కీలక ఉత్తర్వులు జారీ

1 year ago 28
Andhra Pradesh Prisoners Release Orders: ఆంధ్రప్రదేశ్ జైళ్లలో మగ్గుతున్న జీవిత ఖైదీలకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. వారి శిక్షా కాలాన్ని తగ్గించి, ముందస్తుగా విడుదల చేసేందుకు మార్గదర్శకాలు విడుదల చేసింది. సత్ప్రవర్తన కలిగిన ఖైదీల జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించింది. అర్హులైన ఖైదీలను విడుదల చేయడానికి ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ నిర్ణయం ఖైదీల జీవితాల్లో వెలుగులు నింపుతుందా, లేదా అనేది వేచి చూడాలి.
Read Entire Article