ఏపీలో ఆ రైల్వే స్టేషన్‌కు మహర్దశ.. రూ.850 కోట్లతో, ఎయిర్‌పోర్ట్ రేంజ్‌లో కొత్త లుక్

22 hours ago 3
Vijayawada Railway Station Amrit Bharat Rs 850 Crores: విజయవాడ రైల్వే స్టేషన్ రూపురేఖలు మారనున్నాయి. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద విమానాశ్రయంలా అభివృద్ధి చేయనున్నారు. 850 కోట్ల రూపాయలతో అత్యాధునిక సదుపాయాలు కల్పించనున్నారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విశ్రాంతి గదులు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, పార్కింగ్ స్థలం వంటి సౌకర్యాలు పెంచనున్నారు. ఈ మార్పులతో బెజవాడ స్టేషన్ సరికొత్తగా మెరిసిపోనుంది. ఇంతకీ ఈ అభివృద్ధి పనులు ఎప్పుడు మొదలవుతాయో తెలుసా?
Read Entire Article