ఏపీలో ఆ వందేభారత్ రైలు ఆ స్టేషన్ వరకు పొడిగింపు.. ఈ రూట్‌లోనే, ఆ జిల్లా ప్రజలకు పండగే

10 months ago 20
Vijayawada Chennai Vande Bharat Extended To Narsapuram: ఆంధ్రప్రదేశ్‌లోని నరసాపురం ప్రజల చిరకాల స్వప్నం నెరవేరనుంది. నరసాపురం-చెన్నై మధ్య వందే భారత్ రైలును నడిపేందుకు రైల్వే శాఖ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే నరసాపురం రైల్వే స్టేషన్‌లో అందుకు తగ్గట్టుగా పనులు వేగంగా జరుగుతున్నాయి. రైల్వే బోర్డు అనుమతి రాగానే ఈ రైలు పట్టాలెక్కనుంది. ఈ రైలు అందుబాటులోకి వస్తే పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
Read Entire Article