ఏపీలో ఆ స్థలాలు కొనుగోలు చేశారా.. వెంటనే ఇలా చేయండి, లేకపోతే ఇబ్బందుల్లో పడతారు

3 months ago 11
Andhra Pradesh Layout Regularisation Scheme: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేఔట్ క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్‌) గడువును వచ్చే ఏడాది జనవరి 23 వరకు పొడిగించింది. అనధికారిక ప్లాట్లను క్రమబద్ధీకరించుకోవడానికి ఇది మంచి అవకాశం. 2025 జూన్ 30కి ముందు కొనుగోలు చేసిన ప్లాట్లకు ఈ పథకం వర్తిస్తుంది. ఇంటి స్థలాలకు ఓపెన్ స్పేస్ ఛార్జీలో 50% రాయితీ కూడా అందిస్తున్నారు. ఏ, ఏ డాక్యుమెంట్లు కావాలో వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article