ఏపీలో ఇద్దరు ఐఏఎస్‌లు రిటైర్.. అదే రోజు, అదే చోట, అదే పోస్టింగ్

8 months ago 9
IAS Hari Jawaharlal Reappointed: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇద్దరు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులైన హరిజవహర్‌లాల్, ఎస్.సత్యనారాయణలకు తిరిగి పోస్టింగ్‌లు ఇచ్చింది. గవర్నర్ కార్యదర్శిగా హరిజవహర్‌లాల్, బీసీ సంక్షేమశాఖ కార్యదర్శిగా సత్యనారాయణ కొనసాగుతారు. రహదారులు, భవనాల శాఖలో ఇంజినీర్ ఇన్ చీఫ్‌గా వి.రామచంద్రకు అదనపు బాధ్యతలు అప్పగించారు. రామాయపట్నం దగ్గర బీపీసీఎల్ ప్లాంట్ కోసం భూములను సింగిల్ కండీషన్ సేల్ డీడ్ ద్వారా బదిలీ చేసేందుకు ఏపీఐఐసీకి అనుమతి లభించింది, కొనుగోలుకు రూ.500 కోట్ల చొప్పున చెల్లించవచ్చు.
Read Entire Article