ఏపీలో ఈ కఠిన చట్టం గురించి తెలుసా.. 20 ఏళ్లు జైలు శిక్ష, పాస్‌పోర్ట్ ఇవ్వరు.. బీ కేర్‌ఫుల్!

2 months ago 7
Andhra Pradesh NDPS Act Impact: ఆంధ్రప్రదేశ్ ఓ చట్టాన్ని కఠినంగా అమలు చేస్తోంది. గతేడాది 45మందికి కఠిన జైలు శిక్షలు పడ్డాయి. ఈ మేరకు జాగ్రత్తగా ఉండాలని.. ముఖ్యంగా యువతను అలర్ట్ చేయాల్సి అవసరం ఉంది. ఒకసారి కేసు నమోదైతే జీవితాంతం ఇబ్బందులు తప్పవు. రాష్ట్రంలో ఎన్‌డీపీసీ చట్టం-1985ను కఠినంగా అమలు చేస్తున్నారు. ఈ చట్టం ప్రకారం 20 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉందంటున్నారు.
Read Entire Article