Andhra Pradesh Schools February 27th Holiday: ఏపీలో స్కూళ్లకు ఈ నెల 27న సెలవు ప్రకటించారు.. కృష్ణా, గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఉండటంతో.. కృష్ణా జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. మిగిలిన జిల్లాలకు సంబంధించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 27న పోలింగ్ జరగనుంది.