ఏపీలో ఉచిత బస్సు పథకం.. తెరపైకి ఆ డిమాండ్ వచ్చేసింది.. తప్పదు మరి, వాళ్ల బాధను అర్థం చేసుకోవాలి

6 months ago 3
AP Free Bus Travel Male Passengers Demand On Extra Buses: ఆంధ్రప్రదేశ్‌లో 'స్త్రీ శక్తి' పథకం విజయవంతంగా అమలవుతోంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో బస్సుల్లో రద్దీ పెరిగింది. ముఖ్యంగా పురుషులు, దివ్యాంగులు, వృద్ధులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదనపు బస్సులు నడపాలని పురుషులు కోరుతున్నారు. ఈ పథకంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించి, మహిళలకు కృతజ్ఞతలు తెలిపారు. బస్సుల్లో ప్రయాణించే మహిళల సంఖ్య 40% నుండి 65%కి పెరిగిందని అధికారులు తెలిపారు. త్వరలో లైవ్ ట్రాకింగ్ విధానం తీసుకురానున్నట్లు చెప్పారు.
Read Entire Article