ఏపీలో ఉపాధి హామీ కూలీలకు కొత్త కండిషన్.. ఇలా చేయకపోతే డబ్బులు ఇవ్వరు

7 months ago 11
Andhra Pradesh Mgnrega Workers Mobile Photo Monitoring System: ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధి హామీ పథకంలో అవకతవకలను అరికట్టేందుకు కేంద్రం కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. కూలీలు పనిచేసే చోట ఉదయం, సాయంత్రం రెండుసార్లు ఫోటోలు తీసి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశించింది. ఈ విధానం ద్వారా నిజమైన కూలీలకు మాత్రమే లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం భావిస్తోంది. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఈ కొత్త విధానం ఎంతవరకు విజయవంతమవుతుందో వేచి చూడాలి.
Read Entire Article