Andhra Pradesh Mgnrega Workers Daily Wage Hiked: కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.. 2025-26 ఆర్థిక సంవత్సరంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనులకు కనీస వేతనం రూ.307గా ప్రకటించింది. ఇది 2024-25 సంవత్సరంతో పోలిస్తే రూ.7 ఎక్కువ. కొత్త వేతనం ఏప్రిల్ 1, 2025 నుంచి అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం ఈ కూలీలకు సగటున రూ.260గా వేతనం ఉంది. ఈ మేరకు ఆ వివరాలు ఇలా ఉన్నాయి.