ఏపీలో ఎన్నికల విచిత్రం.. అక్కడ నో వైసీపీ.. టీడీపీ వర్సెస్ జనసేన పోటీ?

1 year ago 43
ఏపీ రాజకీయాల్లో ఇంట్రెస్టింగ్ పరిణామం చోటుచేసుకుంది. అది కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో కావటం విశేషం. పిఠాపురం అర్బన్ క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ ఎన్నికల్లో జనసేన, టీడీపీ నేతలు అభ్యర్థులను బరిలోకి దింపారు. ఈ ఎన్నికల్లో వైసీపీ దూరంగా ఉంది. దీంతో ఐదు డైరెక్టర్ పదవుల కోసం టీడీపీ, జనసేన నేతలు తమ అనుచరులను రంగంలోకి దింపారు. అక్టోబర్ ఆరో తేదీన ఎన్నికలు జరగనున్నాయి. మరి ఈలోపు సయోధ్య కుదురుతుందా..? పోటీ ఉంటుందా అనేది చూడాల్సి ఉంది.
Read Entire Article