One Have 42 votes In Krishna District: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి కనిపిస్తుంది. ఈ నెల 27న పోలింగ్ జరగనుండగా.. ఓటర్ల జాబితాను అందుబాటులోకి తీసుకొచ్చారు. కృష్ణా-గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో ఒక విచిత్రం కనిపించింది. ఒక వ్యక్తి పేరుతో ఏకంగా 42 ఓట్లు ఉన్నాయి. తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో ఈ విచిత్రాన్ని చూసి అందరూ అవాక్కయ్యారు. ఈ 42 ఓట్ల అంశాన్ని విషయాన్ని కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.