ఏపీలో కరవు మండలాల జాబితా విడుదల.. 5 జిల్లాల్లో 54 మండలాలు, పూర్తి వివరాలివే

1 year ago 41
Andhra Pradesh Drought Mandals Released: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖరీఫ్ సీజన్​కు సంబంధించి కరవు మండలాల జాబితాను విడుదల చేసింది. నైరుతి రుతుపవనాల సీజన్ లో ఐదు జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులతో 54 మండలాలను కరవు ప్రభావిత మండలాలుగా పేర్కొంటూ రెవెన్యూ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రంలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైనా కొన్ని మండలాల్లో వర్షాభావ పరిస్థితులు ఉన్నట్టు ప్రభుత్వం పేర్కొంది.కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కర్నూలు, అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని 54 మండలాలు కరవు బారిన పడినట్టు తెలిపింది.
Read Entire Article