ఏపీలో కరెన్సీ అమ్మవారు.. ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!

1 year ago 29
దేశవ్యా్ప్తంగా నవరాత్రి ఉత్సవాల కోలాహలం నెలకొంది. అన్ని ఆలయాల్లో అమ్మవారు రోజుకో అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ క్రమంలోనే ఉత్సవాల్లో ఆరోరోజైన మంగళవారం అమ్మవారు మహాలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మరోవైపు ఏపీవ్యాప్తంగా పలుచోట్ల అమ్మవారిని కరెన్సీ నోట్లతో అలంకరించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో రూ.3.33 కోట్లతో అమ్మవారిని అలంకరించారు. అలాగే ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెంలోనూ రూ.2.30 కోట్లతో అమ్మవారిని అలంకరించారు.
Read Entire Article