Bhogapuram International Airport 500 Acres Additional Land: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భోగాపురం విమానాశ్రయానికి అదనంగా 500 ఎకరాల భూమిని కేటాయించింది. గతంలో వెనక్కి తీసుకున్న ఈ భూమిని తిరిగి జీఎంఆర్ సంస్థకు అప్పగించారు. టీడీపీ హయాంలో కేటాయించిన భూమిని జగన్ ప్రభుత్వం తగ్గించింది. విమానాశ్రయ అభివృద్ధికి ఈ భూమి అవసరమని గుర్తించి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని వెనుక అసలు కథేంటి? ఈ నిర్ణయం వెనుక ఉన్న మతలబు ఏమిటి?