ఏపీలో కొత్త పథకం.. విద్యార్థులకు శుభవార్త చెప్పిన చంద్రబాబు.. పూర్తి వివరాలివే

2 days ago 4
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులకు శుభవార్త వినిపించారు. అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన పథకం తిరిగి అమలు చేయనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా చంద్రబాబు ఈ ప్రకటన చేశారు. గుంటూరు జిల్లా తాడికొండ మండలంలో జరిగిన అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగానే గత టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన పథకం తిరిగి అమలు చేయనున్నట్లు చంద్రబాబు తెలిపారు.
Read Entire Article