ఏపీలో కొత్త పథకం.. విద్యార్థులకు శుభవార్త చెప్పిన చంద్రబాబు.. పూర్తి వివరాలివే

11 months ago 11
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులకు శుభవార్త వినిపించారు. అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన పథకం తిరిగి అమలు చేయనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా చంద్రబాబు ఈ ప్రకటన చేశారు. గుంటూరు జిల్లా తాడికొండ మండలంలో జరిగిన అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగానే గత టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన పథకం తిరిగి అమలు చేయనున్నట్లు చంద్రబాబు తెలిపారు.
Read Entire Article