ఏపీలో కొత్త మున్సిపాలిటీ ఏర్పాటు.. ఆ ప్రాంతవాసుల కల నెరవేరింది, ఉత్తర్వులు జారీ

6 months ago 15
Vuyyuru New Municipality Upgraded: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉయ్యూరును నగర పంచాయతీ నుండి గ్రేడ్ 02 మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేసింది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఉయ్యూరు ప్రజల కల నెరవేరింది. పట్టణంలోని పెరుగుతున్న ఆదాయం, జనాభా వృద్ధిని పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. మున్సిపాలిటీగా మారడం వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు వస్తాయి. దీని ద్వారా పట్టణం మరింత అభివృద్ధి చెందుతుందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Read Entire Article