ఏపీలో కొత్త రైలు మార్గం.. ఈ రూట్‌లోనే, తెలంగాణలో భూ సేకరణ.. ఎందుకంటే!

1 year ago 32
Errupalem Amaravati Railway Line Land Acquisition: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి రైల్వే నిర్మాణం కోసం కేంద్రం భూసేకరణ మొదలుపెట్టింది. తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఎర్రుపాలెం మండలంలోని రెండు గ్రామాల్లో భూసేకరణకు నోటిఫికేషన్‌ జారీచేసింది. ఎర్రుపాలెం మండలంలోని ఎర్రుపాలెం, కేశిరెడ్డిపల్లి గ్రామాల్లో 24.01 ఎకరాల భూమిని సేకరించబోతున్నారు. స్థానికలు దీనిపై అభ్యంతరాలు, సలహాలు, సూచనలు ఇవ్వదలచినవారు 30 రోజుల్లోపు తెలపాలని సూచించారు. లిఖితపూర్వకంగా ఖమ్మం స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ (ల్యాండ్‌ ఎక్విజిషన్‌)కు సమర్పించాలని సూచించారు.
Read Entire Article