ఏపీలో కొత్తగా ఆ మెయిన్ రోడ్డు 8 లైన్లుగా.. ఈ రూట్‌లోనే, అమరావతికి మహర్దశ

10 months ago 18
Amaravati Farmers Ready Lands Seed Access Road: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులు వేగవంతం కానున్నాయి. ముఖ్యంగా సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి సీఆర్డీఏ సిద్ధమవుతోంది. మంతెన ఆశ్రమం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు 4 కిలోమీటర్ల రహదారిని పూర్తి చేయనున్నారు. భూసేకరణ సమస్యలు తొలగిపోవడంతో రైతులు భూములు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. త్వరలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తారు. ఈ రోడ్డు పూర్తయితే రాజధానిలో రాకపోకలు సులభతరం అవుతాయి.
Read Entire Article