ఏపీలో కొత్తగా ఎన్‌టీపీసీ అణువిద్యుత్‌ ప్రాజెక్ట్‌?.. దేశంలోని ఈ నాలుగు రాష్ట్రాల్లో మాత్రమే!

3 months ago 6
Ntpc New Nuclear Power Project In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌కు అణు విద్యుత్ ప్రాజెక్ట్ వచ్చే సూచనలున్నాయి! దేశీయంగా విద్యుత్ ఉత్పత్తిలో దూసుకుపోతున్న ఎన్‌టీపీసీ, రాష్ట్రంలో ప్లాంట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు చేస్తోంది. 2047 నాటికి 100 గిగావాట్ల అణు విద్యుత్ లక్ష్యంతో, ఎన్‌టీపీసీ 30% వాటాను సాధించాలని చూస్తోంది. ఇది దేశ ఇంధన భద్రతను పెంచడమే కాకుండా, స్థానికంగా ఉపాధి అవకాశాలను కూడా మెరుగుపరుస్తుంది అని అధికారులు భావిస్తున్నారు.
Read Entire Article