ఏపీలో కొత్తగా గ్లాస్ బ్రిడ్జ్.. ఆ ఐదు టవర్లను కలుపుతూ.. సరికొత్త అనుభూతి

6 months ago 13
Amaravati Glass Bridge Iconic Towers: అమరావతి రాజధానిలో సచివాలయ టవర్ల నిర్మాణం వేగంగా జరుగుతోంది. లండన్‌కు చెందిన ఫోస్టర్స్ సంస్థ రూపొందించిన డిజైన్ల ప్రకారం ఐదు టవర్లను నిర్మిస్తున్నారు. ఈ టవర్లను గ్లాస్ బ్రిడ్జితో అనుసంధానించనున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం 47 అంతస్తులతో జీఏడీ టవర్‌లో ఉంటుంది. మిగిలిన నాలుగు టవర్లు 39 అంతస్తులు కలిగి ఉంటాయి. టవర్ల నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయడానికి వర్క్‌షాపులు ఏర్పాటు చేయనున్నారు.
Read Entire Article