ఏపీలో కొత్తగా ఫిషింగ్ హార్బర్, రెండు జెట్టీలు.. అక్కడే.. కేంద్ర మంత్రి లేఖ..

4 hours ago 1
శ్రీకాకుళం జిల్లాలో ఫిషింగ్ హార్బర్, ఫిషింగ్ జెట్టీలను ఏర్పాటు చేయాలంటూ కేంద్రాన్ని కోరారు స్థానిక ఎంపీ, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. శ్రీకాకుళం జిల్లాలోని 230 గ్రామాల ప్రజలు మత్స్య సంపదపైనే ఆధారపడి జీవిస్తున్నారని.. ఈ ప్రాంతం నుంచి వలసలు ఆగిపోవాలంటే ఇక్కడ ఫిషింగ్ హార్బర్, ఫిషింగ్ జెట్టీలను నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. వీటి కోసం స్థలాలను సూచిస్తూ కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్‌కు కింజరాపు రామ్మోహన్ నాయుడు లేఖ రాశారు.
Read Entire Article