ఏపీలో కొత్తగా మరో ఆరు వరుసల జాతీయ రహదారి.. రూ.3800 కోట్లతో.. ఆ ప్రాంతం రూపురేఖలు మారిపోతాయ్..

11 months ago 26
ఏపీలో కొత్తగా మరో జాతీయ రహదారి విస్తరణ పనుల దిశగా కీలక అప్ డేట్ వచ్చింది. అనకాపల్లి నుంచి దివాన్ చెరువు వరకు నాలుగు వరుసల రహదారిని ఆరు వరుసలకు విస్తరించేందుకు డీపీఆర్ సిద్ధమైంది. ఈ మేరకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ డీపీఆర్ సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించింది. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే టెండర్ల ప్రక్రియ చేపట్టనున్నారు. రూ.3800 కోట్లతో 160 కిలోమీటర్ల మేరకు ఈ ప్రాజెక్టు చేపట్టనున్నారు. మరోవైపు విస్తరణలో భాగంగా పాత వంతెనల రిపేర్లు, కొత్త వంతెనలు, కల్వర్టులు, ఇతర నిర్మాణాలు చేపట్టాల్సి ఉంటుంది.
Read Entire Article