ఏపీలో కొత్తగా మరో ఆర్వోబీ.. ఆ రెండు జిల్లాలకు మహర్దశ.. జూన్ నెలాఖరులోపు రెడీ!

10 months ago 14
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మౌలిక వసతుల ప్రాజెక్టులు, ముఖ్యంగా జాతీయ రహదారులు, రైల్వే లైన్లు, రోడ్ ఓవర్ బ్రిడ్జ్ (ఆర్వోబీ) నిర్మాణాలు వేగవంతమయ్యాయి. ఈ క్రమంలోనే విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లా వాసుల ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు పెదమానాపురం రైల్వే గేటు వద్ద ట్రాఫిక్ సమస్యలను తొలగించేందుకు ఆర్వోబీ నిర్మాణం చేపట్టారు. ఈ ప్రాజెక్టు 21 కోట్ల రూపాయలతో విజయనగరం-రాయగడ రైల్వే లైనుపై నిర్మితమవుతోంది. జూన్ నెలాఖరుకు పనులు పూర్తిచేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
Read Entire Article