ఏపీలో కొత్తగా మరో గ్రీన్‌ఫీల్డ్ హైవే.. ఆ రూట్లోనే, 3 రాష్ట్రాల మీదుగా .. రూపురేఖలే మారిపోతాయ్..

3 weeks ago 10
ఏపీలో మరో గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణం కానుంది. చిత్తూరు జిల్లా కుప్పం నుంచి హోసూరు మీదుగా బెంగళూరుకు హైవే నిర్మించనున్నారు. నాలుగు వరుసలుగా ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణం జరగనుంది. మూడు ముఖ్యమైన ప్రాంతాల మధ్య అనుసంధానం పెంచటంతో పాటుగా, ప్రయాణ సమయం తగ్గించాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ రూపకల్పన చేసింది. తాజాగా డీపీఆర్ తయారీకి కన్సల్టెన్సీ సేవల కోసం టెండర్లను ఆహ్వానిస్తున్నారు. జూన్ మూడో తేదీన బిడ్లు ఓపెన్ చేయనున్నారు.
Read Entire Article