ఏపీలో కొత్తగా మరో నాలుగు లైన్ల నేషనల్ హైవే.. ఈ రూట్‌లోనే, అక్కడ కొత్త బ్రిడ్జిల నిర్మాణం

1 month ago 5
Rajahmundry Vizianagaram NH 516E New Bridges: ఏపీలో కోస్తా జిల్లాలను ఉత్తరాంధ్రను కనెక్ట్ చేస్తూ నేషనల్ హైవే నిర్మాణం శరవేగంగా సాగుతోంది. ఈ మేరకు రాజమహేంద్రవరం నుంచి విజయనగరం వరకు 516-ఈ నేషనల్ హైవే పనుల్లో స్పీడ్ పెంచారు. ఈ హైవేను నాలుగు లైన్లుగా నిర్మిస్తుండగా.. ఎప్పుడో బ్రిటీష్ కాలంలో నిర్మించిన బ్రిడ్జిలకు కూడా మోక్షం కలుగుతోంది. ఆ పాత బ్రిడ్జిల్ని తొలగించి.. ఇప్పుడు కొత్తగా బ్రిడ్జిలను నిర్మిస్తున్నారు.
Read Entire Article