ఏపీలో కొత్తగా మరో హైవే.. రూ.368 కోట్లు మంజూరు, హైదరాబాద్ రాజమండ్రి మధ్య తగ్గనున్న ప్రయాణ దూరం

1 month ago 9
Kovvur To Jeelugumilli national Highway Rs 368 Crores Sanctioned: ఏపీలో మరో నేషనల్ హైవేకు కేంద్రం నుంచి నిదులు మంజూరయ్యాయి. రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ఈ విషయాన్ని తెలియజేశారు. కొవ్వూరు టు జీలుగుమిల్లి హైవేకు కేంద్రం రూ.386 కోట్లు ఇచ్చినట్లు తెలిపారు. ఈ హైవేతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని.. పోలవరం ప్రాజెక్టుకు కనెక్టివిటీ పెరగుతుందన్నారు. ఏజెన్సీ గ్రామాలకు కూడా రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని పురందేశ్వరి తెలిపారు.
Read Entire Article