ఏపీలో కొత్తగా రైల్వే లైన్‌లు.. ఈ రూట్‌లలో రూ.32,982 కోట్లతో.. ఆ జిల్లాలకు దశ తిరిగినట్లే

7 months ago 14
Andhra Pradesh New Railway Lines 1336 Kms: ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే లైన్ల విస్తరణకు భారీ ప్రణాళికలు సిద్ధమయ్యాయి. దాదాపు రూ.33 వేల కోట్ల వ్యయంతో 1,336 కిలోమీటర్ల మేర కొత్త లైన్లు నిర్మించనున్నారు. ఇందులో కొత్త లైన్లతో పాటు అదనపు లైన్లు కూడా ఉన్నాయి. ఈ ప్రతిపాదనలు రైల్వే బోర్డు పరిశీలనలో ఉన్నాయి. ఏపీ ప్రభుత్వం మాత్రం నిధుల విషయంలో రైల్వే బోర్డు వైపే చూస్తోంది. మరి ఈ ప్రాజెక్టులు ఎప్పుడు పట్టాలెక్కుతాయో చూడాలి.
Read Entire Article