ఏపీలో కొత్తగా స్టేడియం, స్పోర్ట్స్ సెంటర్.. ఆ జిల్లాలో రూ.200 కోట్లతో, కేంద్రం గ్రీన్ సిగ్నల్

1 month ago 3
Visakhapatnam Rs 200 Crore Stadium: ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో స్టేడియం, స్పోర్ట్స్ సెంటర్‌ను ఏర్పాటుకానుంది. ఈ మేరకు కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది.. కేంద్రం నుంచి ఓ టీమ్ విశాఖపట్నం వచ్చింది. 22 ఎకరాలను ప్రభుత్వం ఏర్పాటు చేయగా.. అక్కడ స్థలాన్ని పరిశీలించారు. రూ.200 కోట్లతో స్పోర్ట్స్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తారు. గతంలోనే ఏపీలో ఏర్పాటు చేయాలని ప్లాన్ చేసినా కుదరలేదు.. ఇప్పుడు ఆ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు.
Read Entire Article